*మామిడి పండ్ల ప్రేమికులు అందరికీ నమస్కారములు*

*రేపు అనగా 2/05/2021 తేదీ ఆదివారం ఉదయం గం. 6.00 ల నుండి అహోబిలం నుండి వచ్చిన సహజంగా మాగిన మామిడి పండ్లు(పక్వానికి వచ్చిన మామిడి పండ్లు) రామకృష్ణ స్కూల్, కృష్ణానగర్, కర్నూలు నందు అమ్మడం జరుగుతుంది. ఇప్పటికే ఆర్డర్ బుక్ చేసుకున్న వారు మరియు కావలసిన వారు వచ్చి తీసుకుని వెల్లగలరు.*

నమస్సులతో…
మీ
చింతలపల్లి రామకృష్ణ,
రామకృష్ణ స్కూల్, కృష్ణానగర్, కర్నూలు. సెల్ : 8143848999, 9949566999.

గమనిక : ఆర్డర్ ఇచ్చిన వారు రానిచో FIRST COME FIRST SERVE పద్దతిలో ఇతరులకు ఇవ్వడం జరుగుతుంది.

Amenties

  • Fruits